- Advertisement -
ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లోని పెద్ద కోర్మా గ్రామంలో మంగళవారం సా యంత్రం ముగ్గురు గ్రామస్థులను గొంతుకోసి హతమార్చారు. ఈ సంఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. గ్రామస్థులను తాళ్లతో కట్టి చంపారని పోలీస్ వర్గాలు తెలిపాయి. గ్రామస్థుల్లో భయం కలిగించేందు కు ఈ పిరికిచర్య చేపట్టారని పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటన తరువాత గ్రామంలో భ ద్రతా బలగాలు మోహరించి భద్రతను పెం చాయి. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -