Thursday, September 18, 2025

ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి వృద్ధుల కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి వృద్ధుల కేంద్రం ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డిపేటలో రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వృద్ధుల కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. సంరక్షణ కేంద్రంలోని వృద్ధుల యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రూ.40 లక్షలతో 25 పడకల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News