Monday, June 2, 2025

మిస్‌ వరల్డ్‌ 2025 విజేతగా మిస్‌ థాయ్‌లాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: థాయిలాండ్‌కి చెందిన సుందరీమణి ఒపల్ సుచత మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. శనివారం నగరంలోని హైటెక్స్ లో జరిగిన మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్స్ లో మిస్‌ థాయ్‌లాండ్ ను విజేతగా ప్రకటించారు. మిస్‌వరల్డ్ ఫైనల్స్ లో ఇథియోపియా, థాయిలాండ్, పోలాండ్, మార్టినిక్ సుందరీమణులు నిలిచారు. వీరిలో థాయిలాండ్ అందగత్తె కిరీటాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీని కూడా అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News