Tuesday, August 12, 2025

ఎల్లమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామ శివారులోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం దేవాలయం వద్ద బిజెపి కార్యకర్తకు చెందిన పంక్షన్‌లో పాల్గోనడానికి వచ్చిన ఎమ్మెల్యే దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు చింతల భూపాల్‌తోపాటు మండల జిల్లా, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News