Sunday, June 1, 2025

బిఆర్ఎస్ లో చార్ పత్తా ఆట: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ జరుగుతోందని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని అన్నారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ..బిఆర్ఎస్ లో చార్ పత్తా ఆట నడుస్తోందని విమర్శించారు. కల్వకుంట్ల సినిమాకు ప్రొడక్షన్ చేస్తున్నది కాంగ్రెస్ అని చురకలంటించారు. బిజెపి-బిఆర్ఎస్ (BJP-BRS) ఎప్పుడూ కలవవు అని స్పష్టం చేశారు. కవిత అరెస్టు జరగకుండా ఉండేందుకు బిజెపితో కలిసేందుకు ప్రయత్నించారని, అవినీతి బిఆర్ఎస్ ను తాము కలుపుకోమని అన్నారు. కాంగ్రెస్- బిఆర్ఎస్ మాత్రమే కలిసి పనిచేశాయని బండి సంజయ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News