Thursday, September 11, 2025

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 65,991 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,959 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు. గురువారం తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మాడవీధుల్లో శ్రీవారు ఊరేగనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News