Wednesday, April 30, 2025

అన్యాయంతో రాజీ పడొద్దని ‘ముహర్రం’ బోధిస్తోంది: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: అన్యాయంతో రాజీపడొద్దని ‘ముహర్రం’ బోధిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం అన్నారు. ప్రజలు శాంతి, సౌభాగ్య మార్గాన్ని అనుసరించాలని కోరారు.

మమతా బెనర్జీ ఎక్స్ పోస్ట్ లో ‘‘ అన్యాయంతో రాజీ పడొద్దని ముహర్రం బోధిస్తోంది. మనం శాంతి, సౌభాగ్యాల మార్గంలో పయనిద్దాం’’ అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News