Friday, June 20, 2025

ట్విట్టర్‌ను షేక్ చేస్తున్న ఎలాన్ మస్క్

- Advertisement -
- Advertisement -

ట్విట్టర్‌ ను ఎలోన్ మస్క్ ప్రయోగశాలగా మార్చాడు. ట్విట్టర్ యూజర్లకు మస్క్ మరో కొత్త రూల్ పెట్టాడు. ఎవరు ఎన్ని పోస్టులను చదవచ్చనే దానిపై తాత్కాలిక పరిమితులను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మస్క్ ప్రకటన ప్రకారం, ధృవీకరించబడిన ఖాతాలు చదవడానికి రోజుకు 6,000 పోస్ట్‌ల తాత్కాలిక పరిమితిని కలిగి ఉంటాయి. అదనంగా, ధృవీకరించబడని ఖాతాలు రోజుకు 600 పోస్ట్‌లకు పరిమితం చేయబడతాయి. ధ్రృవీకరించని కొత్త ఖాతాలు యూజర్లు కేవలం 300 పోస్టులను మాత్రమే వదవగలరని ఎలోన్ మస్క్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News