Wednesday, September 17, 2025

ఒక వికెట్ కోల్పోయిన కివీస్

- Advertisement -
- Advertisement -

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు కివీస్ జట్టు 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 59 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డేవన్ కాన్వే నాలుగు పరుగులు చేసి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(28), విల్ యంగ్(24) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే సిరీస్‌లో భారత జట్టు 2-0తో వెనుకంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News