డిగ్రీ చేసిన వారికీ గుడ్ న్యూస్. న్యూ ఇండియా అష్యూరన్స్ కంపెనీ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దాదాపు 500 అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేసుకునేందుకు జూన్ 20 లాస్ట్ డేట్. ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిక్రూట్మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల సంఖ్య: 500
విద్య అర్హత: డిగ్రీ
దరఖాస్తు ప్రారంభ తేది: 6 జూన్ 2025
దరఖాస్తుకు చివరి తేది: 20 జూన్ 2025
వయస్సు: 21-30 ఏళ్లలోపు ఉండాలి
స్టైఫండ్: ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.9000 స్టైఫండ్ ఇస్తారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.newindia.co.in/
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.944గా, ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708గా, దివ్యాంగ అభ్యర్థులకు రూ.472గా ఫీజు ఉంటుంది.
మరిన్ని వివరాలకు కోసం అధికారిక వెబ్సైట్ విజిట్ చేయండి