Wednesday, April 30, 2025

వలస కార్మికులపై తీవ్రవాదుల దాడి: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : వలస కార్మికులపై తీవ్రవాదులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందిన సంఘటన జమ్మూ కశ్మీర్‌లో బుద్గాం జిల్లాలో జరిగింది. బీహార్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు పనులు చేస్తుండగా వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక కార్మికులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొకడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు దిల్‌ఖుష్ కుమార్‌గా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపిన విషయం తెలిసిందే. రోజు రోజుకు జమ్మూలో ఉన్న మైనార్టీలను లక్షంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News