Monday, June 16, 2025

పారా పవర్ లిఫ్టింగ్ జట్టు ఎంపిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనా జరిగే పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ కప్‌కు 16 మందితో కూడిన బృందాన్ని భారత పవర్ లిఫ్టింగ్ కమిటీ ఎంపిక చేసింది. చైనాలోని బీజింగ్ వేదికగా జరుగబోయే ఈ టోర్నీకి జైనాబ్ ఖాటున్, సీమా రాణి, ఝండు కుమార్, జాబి మథ్యూ, మనీష్ కుమార్, కస్తూరిలకు ఈ లిప్టింగ్ బృంలో చోటు కల్పించారు. ఈ 16 మందిలో ఏకంగా ఏడుగురు మహిళలు కావడం విశేషం. కాగా, ఈ బృందం ఆదివారం చైనాకు బయలుదేరి వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News