Tuesday, June 17, 2025

సిద్దాపూర్‌లో బోనాల జాతరకు పట్నం మాణిక్యం సాయం

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: సిద్దాపూర్‌లో నిర్వహించే బోనాల జాతరకు అన వంతుగా అండగా ఉంటానని, పెద్ద ఎత్తున బోనాల పండగను జరపాలని డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు. ఆదివారం సంగారెడ్డి మండల పరిధిలోని ఫసల్‌వాదీలోని ఆయన నివాసంలో సిద్దాపూర్ గ్రామంలో నిర్వహించే బోనాల జాతరకు లక్ష రుపాయల ఆర్థిక సాయం, సిద్దాపూర్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి 50వేల రుపాయల విరాళాన్ని నిర్వాహకులకు పట్నం మాణిక్యం అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News