Tuesday, June 24, 2025

12 ఓవర్లుకు ఢిల్లీ క్యాపిటల్స్ 103/3

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024లో రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చంఢీగర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ఢిల్లీ 12 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. గాయంతో గత సీజన్ కు దూరమైన రిషబ్ పంత్ తిరిగి జట్లులో చేరాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (10), రిక్కీ భుయ్ (03) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News