Thursday, September 18, 2025

రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా మాట్లాడితే ఎలా?: పేర్నినాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి మంత్రి కేశినేని చిన్నికి ప్రజా సేవ పట్టదని వైసిపి మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. రోజూ క్లోజింగ్ లెక్కలు చూసుకోవడమే సరిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. 2007లో ఎండోమెంట్ కమిషన్ వారు 130 మంది ఆక్షన్ లో పాల్గొన్నారని, 130 మంది ఆక్షన్ లో పాల్గొంటే తాను భూమి ఎలా కొట్టేస్తాను? అని నిలదీశారు. 130 మందిలో 30వ వ్యక్తి మంత్రి గారి మనిషిని తానే కొనేస్తానా? అని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. కావాలంటే భూములపై విచారణ చేయించండి అని పేర్ని నాని డిమాండ్ చేశారు.

Also Read : మద్యం నియంత్రణకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు : కొల్లు రవీంద్ర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News