Saturday, June 7, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 36 ఏళ్ల భారత లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా అన్ని ఫార్మాట్ల క్రికెట్ గుడ్ బై చెప్పాడు. 2007లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో, 2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో చావ్లా ఉన్నాడు. తన కెరీర్ మొత్తంలో చావ్లా కేవలం 25 వన్డేలు, 3 టెస్ట్ మ్యాచ్‌లు, 7 టీ20ఐలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 43 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా చావ్లా.. ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2014లో కెకెఆర్ టైటిల్ గెలుచుకున్న జట్టులో భాగంగా ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News