Tuesday, June 17, 2025

‘పిఎం కిసాన్’ డబ్బులొచ్చేశాయ్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 17వ విడత ‘పిఎం కిసాన్ సమ్మాన్’ సాయాన్ని విడుదల చేసింది. ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు. ప్రతి ఏడాది మూడు విడతల్లో ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2000 చొప్పున రైతుల అకౌంట్ లో నేరుగా కేంద్రం ఇస్తోంది. అయితే రైతులకు కొందరికి ముందు, మరి కొందరికి వెనుక డబ్బులు పడడానికి రైతులు కోట్ల సంఖ్యలో ఉండడమే కారణం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News