Thursday, September 18, 2025

ఎన్ డిఏ ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఎన్ డిఏ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్ కు శుక్రవారం వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా మోడీ , రాష్ట్రపతిని కోరారు. ఎన్ డిఏ మిత్రపక్షాలు ఆమోదించిన తీర్మానాన్ని పరిశీలించిన ముర్ము మోడీని మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు.

మోడీ ఆదివారం మూడో సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోడీ తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News