- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రధేశ్, ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రగతి ఎజెండాతో పాటు ఆయా రాష్ట్రాల కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు.
- Advertisement -