Monday, June 30, 2025

వివాద రహితుడుగా అవకాశం ఇచ్చింది: రామచందర్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంతా కలిసికట్టుగా ముందుకెళ్తాం అని బిజెపి మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు (Ramachandra Rao) తెలిపారు. బిజెపి పార్టీలో ఆధిపత్య పోరు లేదు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివాద రహితుడుగా అవకాశం ఇచ్చిందని, 40 ఏళ్లుగా పార్టీకి చేస్తున్న సేవను అధిష్టానం (Headquarters) గుర్తించిందని తెలియజేశారు. అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని రామచందర్ రావు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News