Thursday, June 12, 2025

కెన్యాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు భారతీయులు మృతి

- Advertisement -
- Advertisement -

ఖతర్‌: కెన్యాలోని ఖతర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడి రెండు మూడు పల్టీలు కొట్టడంతో ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 20 మండి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు కేరళలోని పలక్కడ్, తిరువళ్లకు చెందిన వారిగా గుర్తించారు. 28 మంది ప్రవాస భారతీయలు కెన్యాలో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు రియా(24), డెయిరా(07), గీతా షోజీ(08), జష్నా కుట్టికట్టచ్చలిల్(29), రుపీ మెహ్రీన్‌గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News