Thursday, August 21, 2025

నలుగురు జలమండలి ఉద్యోగుల పదవీ విరమణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జలమండలి పలు డివిజన్లలో వివిధ స్థాయిలో విధులు నిర్వహించిన నలుగురు ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. శుక్రవారం ఖైరతాబాద్ లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. పదవీ విరమణ ద్వారా లభించే గ్రాట్యూటీ వంటి తదితర ప్రయోజనాలు చెక్కు రూపంలో వీరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో జలమండలి పీ అండ్ ఏ సీజీఎం మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, జీఎంలు సరస్వతి, వాటర్ వర్క్ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్ రాజిరెడ్డితో పాటు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News