Saturday, May 31, 2025

కడప జిల్లా కేంద్రంలో దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా సంధ్య సర్కిల్‌లో శుక్రవారం ఉదయం దారుణ హత్య చోటుచేసుకుంది. భూవివాదాలతో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. శ్రీనివాస్ రెడ్డిని కత్తులతో ఇద్దరు దుండగులు పొడిచి చంపారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: వైట్‌హౌస్‌లో స్టేట్ డిన్నర్‌కు మోడీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News