Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే: కెసిఆర్
ఢిల్లీ: తెలంగాణ పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని ఢ్లిలీలో దీక్ష చేస్తున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. దీక్ష ప్రాంగణం వద్ద డా బి ఆర్ అంబేడ్కర్ విగ్రహం, మహాత్మ...
ఢిల్లీతో ‘లొల్లి’
తెలంగాణ భవన్లో మహాధర్నా నేడే
కేంద్ర పాలకులు దిగొచ్చేలా మార్మోగనున్న తెలంగాణ రైతు సమరశంఖం
ఢిల్లీలో భారీ ఏర్పాట్లు చేసిన టిఆర్ఎస్ శ్రేణులు
ధాన్యం అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే విశేష ఘట్టం
స్వయంగా హాజరవుతున్న...
కేంద్రం రాజకీయం
రైతుల పరిస్థితి అగమ్యగోచరం వడ్లు కొంటామనే రాజకీయానికి రైతుల బలి
ధాన్యంపై కేంద్రం ద్వంద్వ వైఖరి కేంద్రాన్ని ఒప్పించలేని రాష్ట్ర బిజెపి నేతలు
హైదరాబాద్/ మన తెలంగాణ: : యాసంగిలో రైతులు పండించిన...
రాష్ట్ర పండుగగా ఫూలే జయంతి
సామాజిక దార్శనికుడు, సంఘసంస్కర్త, కులవివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతికారుడు ఫూలే: కెసిఆర్ నివాళి
మన తెలంగాణ/హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావ్ గోవింద్ రావ్ పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఘనంగా...
25మందితో ఎపి కొత్త కేబినెట్
ముగ్గురు నానీలకు మంగళం..
10 మంది పాతమంత్రులకు మళ్లీ అవకాశం
మంత్రివర్గంలో నలుగురు మహిళలు బిసిలంటే బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్బోన్: సజ్జల
పదవులు దక్కని వారి ఆందోళనలు, నిరసనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం సోమవారం...
ఎల్లుండితో ముగియనున్న టెట్ దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తులు మంగళవారం(ఏప్రిల్ 12)తో ముగియనున్నాయి. అయితే ఈసారి నిర్వహించే టెట్లో భాషా పండితుల కోసం పేపర్ 3ని నిర్వహిస్తారని అభ్యర్థులు భావించినప్పటికీ,...
బిజెపి ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు
రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు
మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఎంఎల్సి కవిత
హైదరాబాద్ : బిజెపి ప్రభుత్వం విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రముదముందని ఎంఎల్సి కవిత ఆందోళన...
ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా మారిన కెసిఆర్ హోర్డింగులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేసిన హోర్డింగులు ఆసక్తిని రేపుతూ, చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే గతవారం రోజులుగా వివిధ రూపాల్లో ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకు...
ప్రతిపక్షాల ఐక్యతా నినాదం!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి బిజెపి ఎన్నిక కావడం దేశంలోని ప్రతిపక్షాలకు ఒకింత నిరాశ కలిగించాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు దేశంలో ఇక బిజెపి బలహీనపడుతున్నదని,...
మహోన్నత ప్రజాపాలకుడు శ్రీరాముడు
రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను...
ప్రజలు ఏ భాషలో మాట్లాడాలో చెప్పడానికి మీరెవరు?
ఆంగ్లం స్థానంలో హిందీని అనుసంధాన భాష చేయాలన్న అమిత్షాకు మంత్రి కెటిఆర్ సూటి ప్రశ్న
భారతదేశం వసుధైక కుటుంబం వంటిది
భిన్నత్వంలో ఏకత్వమే దాని బలం దేశ
ప్రజలు ఏమి తినాలో, ఏమి...
మహోన్నత ప్రజాపాలకుడు శ్రీరాముడు
రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర...
అన్ని వైద్య సేవలూ జిల్లాల్లోనే
అనవసరంగా హైదరాబాద్ ఆసుపత్రులకు రెఫర్ చేయవద్దు
సిజేరియన్లు గణనీయంగా తగ్గాలి
ఇఎన్టి, డెర్మటాలజీలు మెరుగుపరచాలి
డిఎంఇ ఫీల్డ్ విజిట్ చేయాలి :
వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు
వైద్య విద్య పరిధిలోని ఆసుపత్రుల పనితీరుపై మంత్రి వీడియో...
గవర్నర్ చట్ట పరిధి దాటారు
ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరి కాదు
అది బాధ్యతారాహిత్యం
గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదు
ఉ.రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్ని విషయాలు మీడియాతో మాట్లాడట్లేదు : మంత్రులు తలసాని, కొప్పుల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై...
ఉత్తమ జిల్లా పరిషత్ సిరిసిల్ల
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల జిల్లా, మండల, గ్రామ పంచాయతీల స్థాయిల్లో రాష్ట్రానికి 19 అవార్డులు అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా పురస్కరాల పంట
మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ స్థాయిల్లో రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంట...
అమెరికాలోని ఐటి సర్వ్ అలయన్స్ ప్రతినిధులతో
టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల భేటీ
ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటి రంగం విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు
మంత్రి కెటిఆర్ ఆదేశాలతో నిజామాబాద్లో ఐటి రంగం అభివృద్ధికి చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఐటి, పురపాలక...
డీజిల్ ధరలు పెరిగితే మళ్లీ ఆర్టీసి ఛార్జీలు పెరిగే అవకాశం
డీజిల్ ధరలు పెరిగితే మళ్లీ ఆర్టీసి ఛార్జీలు పెరిగే అవకాశం: ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: డీజిల్ ధరలు ఇదే విధంగా పెరిగితే మళ్లీ ఆర్టీసి ఛార్జీలు పెంచే అవకాశం ఉందని టిఎస్ ఆర్టీసి...
దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లలో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’
సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, ఔరంగాబాద్ స్టేషన్లలో ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లలో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ దక్షిణమధ్య రైల్వే శనివారం ప్రారంభించింది. సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు,...
హైదరాబాద్ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నుంచి భద్రాచలానికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపనుంది. ఎంజీబీఎస్, ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి 70 స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసి తెలిపింది. భద్రాచలంలోని శ్రీరామనవమి...
ప్రారంభమైన జెఇఇ మెయిన్ రెండో విడత దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీలు, ఐఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) మెయిన్-2022 తొలిదశ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ ముగియగా, రెండో దశ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ...