Saturday, July 12, 2025
Home Search

ప్రభుత్వ రంగ - search results

If you're not happy with the results, please do another search

కాంగ్రెస్ ప్రభుత్వానికి ముల్లుకుచ్చుకుంటే.. బిజెపి నేతలకు నొప్పిలేస్తుంది: నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్, బిజెపిపై బిఆర్ఎస్ మాజీ మంత్రి నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముల్లుకుచ్చుకుంటే.. రాష్ట్ర బిజెపి నేతలకు నొప్పిలేస్తుందని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.....

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన హార్స్ రైడర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

జమ్ముకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన హార్స్ రైడర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా భార్య గుల్నాజ్ అక్తర్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ఉగ్రవాదులతో విరోచితంగా పోరాడిన ఆదిల్ భార్యకు మత్స్య శాఖలో...
future Kaleshwaram project

రాజకీయ చదరంగం- కాళేశ్వరం

లక్ష ఎకరాల మాగాణి ఇదీ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యానికి విధి ఎదురు తిరిగింది. ఏముంది ఉన్నట్టు ఉండి ఎన్నికలకు ముందు ప్రాజెక్టు కుంగింది. పరిస్థితులు తిరగబడ్డాయి. ప్రభుత్వం మారింది....
murder Anantapur student

విద్యార్థిని హత్య ఘటన తీవ్రంగా కలచి వేసింది: లోకేష్

అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని ఎపి మంత్రి నారా లోకేష్ (Nara lokesh) తెలిపారు. అనంతపురం విద్యార్థిని హత్య ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఈ ఘటనపై...

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌డిఏ ప్రభుత్వాలు వస్తాయి: అమిత్ షా

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్‌డిఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం అన్నారు. ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో...

పోలీసుస్టేషన్‌లో యువకుడి మృతి..తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) తీవ్రంగా స్పందించింది. ఈ దురదృష్టకర సంఘటనకు సంబంధించి మీడియాలో వెలువడిన కథనాలను...
Telangana development and welfare

ప్రగతిపథంలో ప్రజా ప్రభుత్వం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి పదకొండు ఏండ్లు పూర్తి చేసుకొని నేడు 12వ ఏట ప్రవేశిస్తోంది. ఇందులో ప్రజాపాలన నినాదంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పదహారు నెలలు నిండాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి...

వంట నూనెపై దిగుమతి సుంకం 10 శాతానికి తగ్గించిన ప్రభుత్వం

వంట నూనె దిగుమతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోని సామాన్య ప్రజలకు గొప్ప ఊరట ఇవ్వనుంది. ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం...
Bangladesh government crisis

సంక్షోభంలో బంగ్లా ప్రభుత్వం

బంగ్లాదేశ్‌లో పెను రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 2024 ఆగస్టులో షేక్ హసీనా పదవీచ్యుతి పాలయ్యారు. అవామీ లీగ్ ఆధ్వర్యంలో 16 ఏళ్ల హసీనా పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధిలో సాగింది. అయితే నిరంకుశత్వం, ఎన్నికల్లో...
Justice Ghosh Commission inquiry completed Kaleshwaram project

త్వరలో ప్రభుత్వానికి ఘోష్ నివేదిక

 కాళేశ్వరంపై విచారణను పూర్తి చేసిన కమిషన్ వెయ్యి పేజీల వరకు ఉండవచ్చునని అంచనా మూడోవారంలో ప్రభుత్వానికి అందించనున్న జస్టిస్ ఘోష్ మన తెలంగాణ / హైదరాబాద్: కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, ఆన్నారం, సుందిళ్ల...
Govt and Opposition parties

ప్రభుత్వం ప్రతిపక్షం కలిసికట్టుగా ఉగ్ర పాక్‌ను ఎండగడుదాం

పార్టీల ఎంపిలతో ప్రతినిధి బృందాలు కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం వచ్చే వారం పలు దేశాలకు పయనం టూర్‌కు పలు పార్టీల అంగీకారం న్యూఢిల్లీ : ఉగ్రవాద చర్యలపై పాకిస్థాన్ నిజరూపాన్ని ప్రపంచం ముందుకు తీసుకువెళ్లేందుకు భారత ప్రభుత్వం...
Miss world Warangal

‘వరంగల్..జరూర్ ఆనా’

ఓరుగల్లు, ములుగులో నేడు అందగత్తెల సందడి మిస్ వరల్డ్‌తో వరంగల్ ఖ్యాతి విశ్వవ్యాప్తం ఓరుగల్లుకు 35 మంది అందాల భామల బృందం 22 మంది అందగత్తెలతో మరో బృందం ములుగు సందర్శన మన తెలంగాణ/హైదరాబాద్: ఓరుగల్లు (Warangal) అంటేనే...
Summer camp

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: బడుగు సైదులు

ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల...
TG government allocated special funds

నిరంతరంగా ఉచిత విద్యుత్ అందిస్తున్నాం: భట్టి

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ముందుంటుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని భట్టి చెప్పారు....
Harish rao fire on Congress

అగమ్యగోచరంగా 6లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు

డిగ్రీ కాలేజీలకు రూ.800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకీలు రూ.5లక్షల విద్యాభరోసా కార్డుకు అతీగతీలేదు కాంగ్రెస్‌పై బిఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజం మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి,...

గత ప్రభుత్వం కేవలం కాళేశ్వరంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సన్న బియ్యం పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. మిర్యాలగూడలో ఉమ్మడి నల్గొండ జిల్లా...
underground power lines installed in future city

కులగణనపై త్వరలో బహిరంగసభ

ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చించిన సిఎం రేవంత్‌రెడ్డి కేంద్ర కులగణన నిర్ణయం కాంగ్రెస్ ఘన విజయంగా చాటి చెప్పేలా సభ రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ :...

తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం:హరీశ్‌రావు

తెలంగాణకు బిజెపి ఏమాత్రం న్యాయం చేయలేదు సరికదా.. పూర్తిగా అన్యాయం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు విమర్శించారు. రంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాలకల్ మండలం, రత్నాపూర్ గ్రామం నుండి...

ఐబిఎం, టాటా కన్సల్టెన్సీతో ఎపి ప్రభుత్వం భాగస్వామ్యం

అమరావతి: ప్రస్తుతం రాష్ట్ర రాజధాని నగరం అమరావతిలో నిర్మించబడుతోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌లో భాగంగా భారతదేశ క్వాంటం కంప్యూటింగ్ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి ఐబిఎం (NYSE: IBM)...

భూసేకరణ మొత్తం బిఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసింది: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: సాగునీరు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. సాగునీరు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో...

Latest News