Sunday, July 6, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search
Crowd Decreased at Tirumala Temple

తిరుమలలో భక్తుల రద్దీ.. కంపార్టుమెంట్లన్నీ ఫుల్

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో వెలుపల క్యూ లైన్...
Three Devotees Come with Footwear to Tirumala

తిరుమలలో ఘోర అపచారం..

తిరుమల: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘోర అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంలోకి పాదరక్షలు ధరించి ముగ్గురు భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన ఆలయ...
Shobhayatra Started

శోభాయాత్ర ప్రారంభం

హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్బంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ రామమందిరం నుంచి శనివారం ఉదయం11:30కు శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ వరకు హనుమాన్ శోభాయాత్ర కొనసాగనుంది. 17 వేల...
Kodandaramuni teppotsavam

వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి: తిరుపతి శ్రీకోదండరామస్వామి తెప్పోత్సవాలు గురువారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి...
Huge Devotees to visit Tirumala Temple

తిరుమలలో భక్తుల రద్దీ.. వెంకన్న దర్శనానికి ఎంత సమయమంటే?

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గురువారం వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ...

పిఎంఎస్‌కెవై కింద ఎంసిఎడిడబుబ్లఎం ఉప పథకానికి క్యాబినెట్ ఆమోదం

ఆదిలో రూ. 1600 కోట్ల పెట్టుబడితో 2025 2026 కాలంలో ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన (పిఎంకెఎస్‌వై) ఉప పథకంగా ఆయకట్టు ప్రాంత అభివృద్ధి, నీటి నిర్వహణ ఆధునికీకరణకు కేంద్ర మంత్రివర్గం...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం స్వామివారి సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూడకుండా నేరుగా వెళ్తున్నారు. ఈ...
Sri rama navami at ayodhya

బాలరాముడి నుదుట మెరిసిన సూర్య తిలకం

అయోధ్యలో వైభవంగా రామ నవమి అయోధ్య: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్యలో ని రామ మందిరంలో బాల రాముని ఎదుట సూర్యతిలక్ మెరి సి, భక్తులకు నేత్రానందం కలిగించింది. ప్రపంచంలో రామ భక్తులందరికీ ఆనందం...

భద్రాచలంలో సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎం దంపతులు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది.ఈ కల్యాణోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు హాజరయ్యారు. తన సతీమణి గీతతో కలిసి స్వామివారికి రాష్ట్రప్రభుత్వం తరఫున సిఎం రేవంత్...
Tirumala Temple News

తిరుమలలో రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే?

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం సెలవుదినంతోపాటు శ్రీరామనవమి కావడంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్...

సీతారాముల కళ్యాణం.. ముస్తాబైన భద్రాచలం

శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భద్రాచలం ముస్తాబైంది. కనులారా సీతారాముల కళ్యాణం చూసేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భారీగా భక్తులు భద్రాచలానికి తరలివస్తున్నారు. దీంతో ఆలయ అధికారులు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు...

రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం

నేడు భద్రాద్రిలో సీతారాముల కల్యాణం భక్తులకు సకల సౌకర్యాలు తొలిసారి సిఎం హోదాలో భద్రాద్రి రానున్న రేవంత్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సిఎం మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: అయోధ్య త రువాత...
Tirumala

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని 15 కంపార్టుమెంట్లలో...

అకాల వర్షం.. ఆగమాగం

మన తెలంగాణ/హైదరాబాద్/చార్మినార్ : భారీ వర్షాలతో గురువారం జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వర్షాల కారణం గా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం చోటుచేసుకుంది....
Kodandaramaswamy Brahmotsavam

చంద్రప్రభ వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం

తిరుపతి: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు బుధ‌వారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది....

కుప్పకూలిన భవనం

భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి శిథిలాల కింద చిక్కుకున్న మరికొంత మంది కాపాడండి అంటూ ఆర్తనాదాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఘోర...

వైష్ణోదేవి ఆలయంలో భద్రత వైఫల్యం

జమ్మూ : జమ్మూలోని వైష్ణోదేవి ఆలయంలో భద్రత వైఫల్యం వెలుగు చూసింది. ఒక మహిళ తనిఖీలు నిర్వహించే సిబ్బంది కళ్లుగప్పి తుపాకితో ఆలయంలోకి ప్రవేశించింది. ఈ నెల 15న జరిగిన ఈ ఘటన...

ఐక్యతా స్ఫూర్తిని పటిష్ఠం చేసిన మహా కుంభమేళా

న్యూఢిల్లీ : మహా కుంభమేళా దేశ ఐక్యతా స్ఫూర్తిని సుదృఢం చేసిందని, అటువంటి భారీ జన సందోహంతో మేళా నిర్వహించగల భారత సత్తాను ప్రశ్నించినవారికి గట్టి సమాధానం ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ...

తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం: ఎంపి రఘునందన్‌రావు

తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమలలో సమస్యలు తప్పడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి తయారైంది. టిటిడి మాత్రం ఎపి సిఎం చంద్రబాబు ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు. తిరుమలలో దర్శనాల...
Eight Aeroplanes Fly Over Tirumala Temple

తిరుమల ఆలయంపై 8 విమానాల చక్కర్లు

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాలు మరోసారి చెక్కర్లు కొట్టాయి. గురువారం ఒక్కరోజే ఆలయ సమీపంలో ఎనిమిది విమానాలు తిరిగాయి. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అలా జరిగిగే ఆపద...

Latest News