Monday, July 7, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search

కేదార్‌నాథ్ ఆలయం ఆదాయం రెట్టింపు

డెహ్రాడూన్: కేదార్‌నాథ్ ఆలయానికి మొక్కులు, విరాళాలు, భక్తులకు అందించిన వివిధ సేవల ద్వారా వచ్చిన ఆదాయం 2021 మార్చి నుంచి రెట్టింపయిందని సమాచార హక్కు కింద అడిగిన ఓ ప్రశ్న ద్వారా వెల్లడయింది....
Auto rams into Canal in Suryapet

కుంభమేళకు వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు

మీర్జాపూర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ఈ ఉత్సవంలో పాల్గొనే క్రమంలో ఇప్పటికే చాలా మంది...
yadadri

గుట్ట గోపురం స్వర్ణ శోభితం

భక్తులకు అంకితమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సిఎం దంపతుల ప్రత్యేక పూజలు వేలాదిగా దర్శించుకుంటున్న భక్తులు మార్చి 1నుంచి గుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్టలో వైభవంగా దివ్య విమాన బంగారు గోపురం సంప్రోక్షణ మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి:...

కుంభమేళాలో 60 కోట్ల మంది పుణ్యస్నానం: యుపి ప్రభుత్వం

మహాకుంభమేళా సందర్భంగా త్రివేణి సంగంలో 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం శనివారం వెల్లడించింది. మహాకుంభమేళా జనవరి 13 మొదలయింది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ముగియనున్నది. ఇండియాలోని...

పోలేపల్లి ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న సిఎం రేవంత్‌రెడ్డి

వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం, పోలేపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. రేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు...

కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళల వీడియోలు విక్రయం

ప్రయాగ్‌రాజ్ : కుంభమేళాలో ఇప్పటివరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఈ క్రమంలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు విక్రయిస్తున్న రెండు సామాజిక...
Yogi

త్రివేణి సంగమంలో నీళ్లు కులుషితం.. యోగి రియాక్షన్

లక్నో: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళలో భాగంగా త్రివేణి సంగమంలోని నీరు కలుషితమైనది వచ్చిన వదంతులపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సంగమంలోని నీరు పవిత్రస్నానం చేసేందుకు అన్ని విధాలుగా అనుగుణంగా ఉందని...

మరో మహమ్మారి వ్యాధి… తస్మాత్ జాగ్రత్త

గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్)... లక్షమందిలో ఒకరిద్దరికి మాత్రమే సోకే ఒక వ్యాధి పేరు ఇది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాతోపాటు, దక్షిణాది రాష్ట్రాలను ఈ మహమ్మారి వణికిస్తోంది. పాలనా యంత్రాంగాన్ని పరుగులు...

ప్రయాగ్‌రాజ్‌ రైలు రద్దు.. ఆగ్రహంలో ప్రయాణికులు

హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు....

కుంభమేళలో పవన్‌కళ్యాణ్ పవిత్రస్నానం

ప్రయాగ్‌రాజ్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళకి భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే దాదాపు 50కోట్లకు మించి భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. మరికొన్ని రోజుల్లో ఈ మహా ఉత్సవం ముగియనుడంతో భక్తులు...

మహాశివరాత్రి భక్తులకు శుభవార్త

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ప్రముఖ దేవాలయాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపాలని ఆర్‌టిసి నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లోని తన అధికారిక...

సిరులొలికే…శివయ్య

బంగారం నిల్వల్లో మొదటిస్థానంలో వేములవాడ రాజన్న దేవస్థానం 97కిలోలతో అగ్రస్థానం 67కిలోలతో రెండోస్థానంలో భద్రాచలం 61కిలోలతో మూడో స్థానంలో యాదగిరిగుట్ట ఆలయం రాష్ట్రంలోని దేవాలయాల వద్ద మొత్తం1,048 కిలోల బంగారం, 38వేల కిలోల...

జనసంద్రంగా పెద్దగట్టు జాతర

ఓ లింగా...ఓ లింగా నామస్మరణ...భేరీల మోతలు...గజ్జెల చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలతో సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలంలోని పెద్దగట్టు పరిసరాలు మార్మోగుతున్నాయి. పెద్దగట్టు (గొళ్లగట్టు) లింగమంతుల స్వామి జాతరలో రెండోరోజు సోమవారం భక్తులు పోటెత్తారు....
Stampede in Delhi railway station

పాదాల కింద నలిగిన ప్రాణాలు

అర్థం చేసుకోవడంలో ప్రయాణికులు కన్ఫూజన్ ఒక ఫ్లాట్‌ఫారమ్ నుంచి మరో ఫ్లాట్‌ఫారమ్ పైకి ఒక్కసారిగా దూసుకెళ్లిన భక్తులు, తొక్కిసలాటకు దారితీసిన ఘటన విషాదానికి తోడైన మరో మూడు రైళ్ల ఆలస్యం, ఫ్లాట్‌ఫారమ్‌లపై కిక్కిరిసిన...
Vemulawada temple have 97 kgs of gold

97 కిలోల బంగారంతో వేములవాడ రాజన్న అధిక ధనవంతుడు

67 కిలోలతో రెండో స్థానంలో భద్రాచలం, 61 కిలోలతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మూడోస్థానం అన్ని ఆలయాల వద్ద 1,048 కేజీల బంగారం, 38,783 కిలోల వెండి బంగారంతో ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ ప్రణాళికలు త్రిసభ్య...
Telangana temple tourism

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిల సిఫార్సు లేఖలు బుట్టదాఖలు..?

లోకల్ ఉద్యోగులదే పెత్తనం అవినీతి, అక్రమాలను పట్టించుకోని దేవాదాయ శాఖ ఈఓలు కొన్నిచోట్ల ఈఓల కొరతతో అవినీతి, అక్రమాలు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిల సిఫార్సు లేఖలు ఆలయాల్లో బుట్టదాఖలు అవుతున్నాయి. చేతులు...

అంతమంది చనిపోయినా.. మళ్లీ అదే గందరగోళం..

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి కోట్లాది భక్తులు వెళ్తున్నారు. అయితే ఈ వెళ్లే క్రమంలో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘోర ప్రమాదమే...

కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం…10 మంది మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో శుక్రవారం రాత్రి బొలెరో వాహనం వేగంగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో బొలెరో లోని భక్తుల్లో పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 19 మంది గాయపడ్డారు....
Sevalal Maharaj Birth Anniversary

సేవాలాల్ బంజారాలకు గురువు, దైవం

బంజారాల విశ్వగురు సేవాలాల్ మహారాజ్ భారత్ దేశంలో సుమారు 12 నుంచి 15 కోట్లు, తెలంగాణలో 30 లక్షల బంజారాలు దైవంతో సమానంగా భావించే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని...
Sammakka saralamma jatara

గిరిజన జాతరకు తరగని ఆదరణ

దేశమాతృ గౌరవాన్నికాపాడే సమున్నత ఆశయ సాధనకోసం జీవితాలను త్యాగం చేసిన సమ్మక్క, సారలమ్మలను దైవాంశ సంభూతులుగా ఎంచి, ఉత్తర తెలంగాణ జానపదులు తమ ఆరాధ్యదైవాలుగా కొలవడం సదాచారంగా మారింది. దాదాపు 900 సంవత్సరాల...

Latest News