Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ… ఎంత సమయం పడుతుందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. టోకెన్లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. బుధవారం శ్రీవారిని 70,270 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,175...
మినీ మేడారం జాతర షురూ
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ములుగు జిల్లా, మేడారంలోని సమ్మక్క సారమ్మ జాతర. బుధవారం మండమెలిగే పండుగతో మినీ మేడారం జాతర ప్రారంభమైంది. ఈ జాతర ఈనెల 12 నుండి 15...
మాఘ పూర్ణిమ వేళ పోటెత్తిన యాత్రికులు
ప్రయాగ్రాజ్ : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్లో ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా కన్నుల పండువగా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. కుంభమేళాలో మరో...
కుంభమేళాకు వెళ్లివస్తూ.. అనంతలోకాలకు
మన తెలంగాణ/నాచారం: హైదరాబాద్ నుం చి కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా నగర వాసులు ఏడుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మర ణం పాలయ్యారు. రాంగ్రూట్లోవచ్చిన సిమెం ట్ లారీ ఢీకొట్టడంతో టెంపో ట్రావెల్స్...
హైదరాబాద్-విజయవాడ హైవేపై ఆంక్షలు
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 16 నుంచి 19 వరకు జరగనున్న నేపథ్యంలో 65వ జాతీయ రహదారిపై వాహనాల దారి మళ్లించనున్నారు. దీనికోసం ప్రత్యేక చర్యలు...
కుంభమేళా నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదం… ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతి
భోపాల్: మహాకుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఏడుగురు మృతి చెందారు ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి...
ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న భక్తుల రద్దీ
లక్నో: ప్రయాగ్రాజ్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 44 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు చేశారు. ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. జబల్పుర్-ప్రయాగ్రాజ్...
మహాకుంభమేళాకు వెళ్లే దారిలో 300 కిమీ. మేరకు ట్రాఫిక్ జామ్
ప్రయాగ్రాజ్: వేలాది మంది భక్తులు హైవే గుండా మహాకుంభమేళాకు వెళుతుండడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయిపోయింది. వందలాది కిలోమీటర్ల దూరం మేరకు ట్రాఫిక్ జామ్ కావడం ఆశ్చర్యం కొలిపే విషయం. అందిన...
త్రివేణీ సంగమంలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం
ప్రయాగ్రాజ్ : మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్...
కొనసాగుతున్న తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఈక్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల...
మహా కుంభమేళాలో ‘ఆధ్యాత్మిక సేద్యానికి’ ప్రోత్సాహం
జాతీయ రైతు అవార్డు విజేత ప్రయోగం
మహాకుంభ్ నగర్ (యుపి) : ప్రస్తుతం సాగుతున్న మహా కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లో లక్షలాది మంది భక్తులు సమీకృతం కాగా, జాతీయ రైతు పురస్కారం అందుకున్న ప్రదీప్...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఈక్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల...
కుంభమేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం..
మహా కుంభమేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ కు రోజూ కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో సెక్టార్-18 శంకరాచార్య మార్గ్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి....
తిరుమలలో భక్తుల రద్దీ… దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
అమరావతి: తిరుమలలో రోజు రోజుకూ భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం శ్రీవారిని 58, 908 మంది భక్తులు దర్శించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి...
సంగంలో భూటాన్ రాజు పుణ్య స్నానం
మహాకుంభ్ నగర్: భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్చుక్ మంగళవారం త్రివేణి సంగం వద్ద పుణ్య స్నానం ఆచరించారు. ఆయన సూర్యుడికి ‘అర్ఘ’ను ఇచ్చేప్పుడు ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి...
త్రివేణీ సంగమం భక్తజన సంద్రం
వసంత పంచమి రోజు తరలివచ్చిన 5 కోట్ల మంది
తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు
భారీగా వచ్చిన అఖాడాలు, నాగసాధువులు
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన యుపి ప్రభుత్వం
మహాకుంభ్నగర్ : వసంత పంచమిని పురస్కరించుకుని మహాకుంభమేళాలో సోమవారంనాడు అత్యంత...
కుంభమేళా తొక్కిసలాట దురదృష్టకరం : సుప్రీం
న్యూఢిల్లీ : కుంభమేళా తొక్కిసలాట సంఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని సోమవారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా వచ్చే...
నేడు వంసత పంచమి
మహాకుంభమేళాలో అత్యంత పవిత్ర దినాలలో ఒకటైన వసంత పంచమి నాడు ఎలాంటి పొరపాట్లు లేకుండాలక్షలాది మంది పుణ్యస్నానాలు చేసేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్...
త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్
బడ్జెట్లో మహిళలు, యువతకు ప్రాధాన్యం
కుంభమేళాలో తొక్కిసలాట బాధాకరం జమిలి
ఎన్నికల దిశగా వేగంగా అడుగులు పిఎంఎవైతో
లక్షలాది మందికి సొంత ఇళ్లు దేశాన్ని
గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం
మా ప్రభుత్వం పని తీరు...
శిలాతోరణం వద్ద చిరుత సంచారం…
తిరుపతి: తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో చిరుత సంచారం మళ్లీ కలకలం సృష్టించింది. శిలాతోరణం వద్ద చిరుత పులి సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. టిటిడి సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం...