Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు
రేపు కేంద్ర బడ్జెట్ సమర్పణ
వాడివేడిగా సాగనున్న సభలు
కుంభమేళా తొక్కిసలాటపై
చర్చకు పట్టుబట్టనున్న
ప్రతిపక్షం రాష్ట్రపతి ప్రసంగంతో
సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. వాడి వేడి చర్చలకు...
తిరుమలలో చిరుత సంచారం..
తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు టిటిడి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని...
రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. వాడి వేడి చర్చలకు అటు ప్రతిపక్షం, దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం సంసిద్ధమయ్యాయి. లోక్ సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతిప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు...
వీవీఐపీ పాస్ ల రద్దు, వాహనాల అనుమతికి నో
ప్రయాగ్ రాజ్ః దురదృష్టవశాత్తూ జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహా కుంభమేళా వద్ద మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వీవీఐపీ పాస్ లను అన్నింటినీ రద్దు చేసింది. ఈ ప్రదేశంలో అంబులెన్స్...
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. సుప్రీం కోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ఉత్తరప్రదేశ్ బాధ్యత వహించాలంటూ...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. గురువారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 3 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఈక్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల...
మహా విషాదం
అర్ధరాత్రి 12గంటల మధ్య దుర్ఘటన పవిత్ర మౌని అమావాస్య ముహూర్త సమయంలో త్రివేణి సంగమం వద్ద స్నానాల
కోసం ఎగబడిన భక్తులు జనం వత్తిడి పెరగడంతో విరిగిపోయిన బారికేడ్లు వృద్ధులు, మహిళలు,...
పొలాల్లో బయటపడ్డ పురాతన సూర్యచంద్రుల విగ్రహాలు
మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, మేదరిపేటలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయ సమీపంలో గల పొలాల్లో బుధవారం పురాతన సూర్యచంద్రుల విగ్రహాలు బయటపడ్డాయి. పొలాల్లో పనులు చేయడానికి వెళ్లిన రైతులకు పురాతన సూర్యచంద్ర విగ్రహాలు కనిపించాయి....
త్రివేణి సంగమం వైపు వెళ్లకండి… ఆ ఘాట్ల వద్ద స్నానాలు చేయండి: యోగి
లక్నో: మహాకుంభమేళాలో తొక్కిసలాట జరగడంతో భక్తులకు యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. గంగామాతకు సమీపంలోని ఘాట్ వద్ద స్నానాలు చేయాలని సూచించారు. త్రివేణి సంగమం కేంద్రం వైపు వెళ్లి మొక్కులు...
మహాకుంభమేళాలో తొక్కిసలాట: 15 మంది మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్ రాజ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 15 మృతి చెందగా 50 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.మౌని అమవాస్య సందర్భంగా భక్తులు...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంతమయం పడుతుందంటే..?
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఈక్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల...
సనాతన సంప్రదాయ అపూర్వ చిహ్నం మహాకుంభమేళా : అమిత్షా
ప్రపంచం లోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. సాధారణ ప్రజలోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్షా సోమవారం...
సరస్వతీ నది పుష్కరాలకు రూ.25 కోట్ల నిధులు మంజూరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతీ నది పుష్కరాలకు రూ. 25 కోట్లు మంజూరు చేసినందుకు అటవీ, పర్యావరణ, దేవాదాయ...
తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం..
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఈక్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 8...
యాదగిరిగుట్టను మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తాం
మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్
మనతెలంగాణ/యాదాద్రి: యాదగిరిగుట్ట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. శనివారం...
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే..?
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం శ్రీవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు....
తిరుమలలో 15 కంపార్టుమెంట్లు ఫుల్.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం శ్రీవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈక్రమంలో...
మహాకుంభమేళా.. 10 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు
ప్రయాగ్రాజ్ : మహాకుంభమేళాలో గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకరసంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది...
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన తొలి వార్షికోత్సవం..భక్తజన సంద్రం
ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తొలి వార్షికోత్సవం సందర్భంగా బుధవారం దేశం అంతటి నుంచి వేలాది మంది భక్తులు రామ్ మందిరాన్ని దర్శించుకున్నారు. అయోధ్యలో కొత్తగా...
గిరి ప్రదర్శనలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా: కవిత
యాదాద్రి భువనగిరి: స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదర్శనలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రతినెల ఒకరోజు ఎంతో మహోత్సవంగా నిర్వహిస్తున్న గిరి ప్రదక్షణలో భక్తులు పాల్గొన్నాలని పిలుపునిచ్చారు....