Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
జనవరి 23 నుండి తిరుపతిలో ఏరోజుకారోజు ఎస్ ఎస్ డి టోకెన్లు
తిరుమల: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టిటిడి గతంలో మాదిరిగానే జనవరి 23వ తారీకు నుండి ఏ రోజు కా రోజు ఎస్ ఎస్ డి టోకెన్లను అందించనుంది. ఈ టోకెన్లను భక్తులు...
ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగ్ రాజ్ లో శ్రీవారి నమూనా ఆలయం
భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
అయోధ్యలో స్నపన తిరుమంజనానికి విశేష స్పందన
ప్రయాగ్ రాజ్ లో టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు
తిరుమల: ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా...
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 48 రోజుల హుండీ ఆదాయం రూ.4,17,13,596 వచ్చినట్లు ఆలయ ఇఒ భాస్కర్రావు తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట కొండ కింద గల వ్రత మండపంలో స్వామి, అమ్మవార్ల హుండీ ఆదాయం...
నిష్పాక్షిక ఎన్నికలకు ఇసి నిబద్ధం
ఇసిని కొనియాడాలి
ప్రజల శక్తి పటిష్ఠతకు టెక్నాలజీ బలాన్ని ఇసి వినియోగించింది
‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ
25 ఇసి వ్యవస్థాపక దినం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఎన్నికల కమిషన్ (ఇసి)ని కొనియాడారు....
ఇవాళ్టితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు..
తిరుమల: శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారంతో ముగియనున్నాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు అర్చకులు ఆలయ అధికారులు తెలిపారు. తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ...
వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోటా పూర్తి… కౌంటర్లు మూసివేత
తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోటా పూర్తయిందని టిటిడి తెలిపింది. ఈ సందర్భంగా దర్శన టికెట్లు కోటాఇవాళ్టికి 69 వేలమందికి, రేపటికి 85 వేల మందికి, ఎల్లుండికి 80 వేల మంది...
దర్గాల ఆదాయం దళారుల పాలు
16భారీగా పడిపోయిన వక్బ్బోర్డు ఆదాయం
ఆందోళన వ్యక్తం చేస్తున్న మైనారిటీ సంఘాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : 16 వచ్చిన తర్వాత వక్ఫ్బోర్డులో రాజకీయ జోక్యం పెరిగిందని, దీని వల్ల పాలన అస్తవ్యస్తం అయ్యిందని...
మకరజ్యోతి దర్శనంతో మారుమ్రోగిన శబరిమల
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది. శబరిమలలోని పొన్నాంబలమేడు నుంచి భక్తులకు మకరజ్యోతి మంగళవారం సాయంత్రం 6.45 గంటలకు దర్శనం ఇవ్వడంతో శబరిగిరులన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజున...
‘కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటకంగా గుర్తించండి
కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి
రామగిరికోటను టూరిజం హబ్గా మార్చాలి
కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్కు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ‘కాళేశ్వరం - మంథని - రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక...
తొలిరోజు 60లక్షల మంది పవిత్ర స్నానాలు
పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉన్నది, చలి దుర్భరంగా ఉన్నది, నీళ్లు గడ్డ కట్టేలా ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద జనసందోహంతో కూడిన మహా కుంభమేళా సోమవారం మొదలైంది. మోక్షం కోసం, తమ పాపాలు పరిహారం...
తిరుమల ఘాట్రోడ్డులో ప్రమాదం
తిరుమల ఘాట్ రోడ్డులో సోమవారం బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులు స్వల్పంగా గాయపడడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. భక్తులు ప్రయాణిస్తున్న బస్సు క్రాస్ బ్యారియర్ను గట్టిగా ఢీకొన్నడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది....
మహా కుంభమేళాకు నేడే అంకురార్పణ
త్రివేణి సంగమంలో ఆధ్యాత్మిక పరవళ్లు
కృత్రిమ మేధ, డేగ కళ్ల భద్రత
నడుమ ప్రయాగ్రాజ్
45రోజుల పాటు పవిత్రస్నానాలు
ఆచరించనున్న భక్తులు
144ఏళ్లకు ఒకసారి వచ్చే
మహా కుంభమేళాకు ఈసారి
354౦ కోట్ల మంది
తరలివచ్చే అవకాశం
ప్రయాగ్రాజ్ (యుపి) : ఒకే చోట అతిపెద్ద...
భావ ప్రకటనపై నియంత్రణ, దాడి అప్రజాస్వామికం
భావ ప్రకటనా స్వేచ్ఛ పైన నియంత్రణలు, దాడులు సమాజంలో ఎప్పుడూ ఉన్నప్ప టికీ, కలాలకు, గళాలకు సంకెళ్లువేయడం సాధ్యం కాదని చరిత్ర ఎప్పుడు నిరూపిస్తూనే ఉంది. ఏ సమాజం అన్న పురోగమించాలి అంటే...
సంక్రాంతి పండుగ ఎలా చేయాలో మీకు తెలుసా?
సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ. రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి...
శబరిమలకు ‘తిరువాభరణం’ యాత్ర మొదలు
పథనంథిట్ట (కేరళ) : స్వామి అయ్యప్ప పవిత్ర ఆభరణాలు ‘తిరువాభరణం’ తీసుకువెళ్లే వార్షిక ఉత్సవ యాత్ర ఆదివారం పథనంథిట్టలోని పందలంలో ఒక ఆలయంలో నుంచి శబరిమలకు బయలుదేరింది. ఆ పవిత్ర ఆభరణాలను ఈ...
శబరిమల యాత్రికులకు ఉచిత ప్రమాద బీమా..
కేరళ: రాష్ట్రంలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు ఉచిత ప్రమాద బీమా ప్రకటించారు ఆలయ అధికారులు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యాత్రికులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. యాత్రికుల...
కూటమి ప్రభుత్వంపై వైసిపి మాజీ మంత్రి రోజా ఫైర్
హిందూవులంటే చంద్రబాబుకు గౌరవం లేదా అని వైసిపి మాజీ మంత్రి ఆర్ కె రోజా ఆరోపణలు చేశారు. తిరుమల తొక్కిసలాటతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్న సిఎం, డిప్యూటీ సిఎంకు బుద్ధిరాలేదని అన్నారు. చంద్రబాబు...
ముక్కోటి దర్శనం
వైకుంఠద్వార దర్శనానికి ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు కిక్కిరిసిన యాదగిరిగుట్ట,
భద్రాచలం గోవింద నామస్మరణతో పులకించిన భక్తజనం
మన తెలంగాణ/హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి వేడుకలు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని...
భద్రాద్రిలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవం
ఉత్తర ద్వారంలో భద్రాద్రి రామయ్య భక్తులకు దర్శనం తిలకించి తరించిన భక్తజనం.
వైకుంఠ రాముడిగా భక్తులకు అనుగ్రహం.
రామనామ స్మరణలతో మారు మోగిన భద్రాద్రి.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామయ్య...
యాదగిరిగుట్ట, భద్రాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
హైదరాబాద్: యాదగిరిగుట్ట, భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారామస్వామిని భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటున్నారు. గరుడవాహనంపై శ్రీరామ చంద్రుడు, గజ వాహనంపై సీతమ్మను భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. శుక్రవారం...