Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ తప్పిదంతోనే తొక్కిసలాట:వై.ఎస్ జగన్
తిరుపతిలో ఎప్పుడూ తొక్కిసలాట ఘటన జరగలేదని, లక్షల మంది భక్తులు వస్తారని ముందే తెలిసినా భద్రతా ప్రొటోకాల్స్ ఎందుకు పాటించలేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రశ్నించారు. అందరూ...
తిరుపతి తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్గ్రేషియా
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున...
డిఎస్పీ అత్యుత్సాహం వల్లే తొక్కిసలాట ఘటన.. సిఎం చంద్రబాబుకు నివేదిక
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ముేఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని.. ఘటనపై డీఎస్పీ సరిగా స్పందించలేదని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం....
తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో
అపశ్రుతి భారీగా తరలివచ్చిన భక్తులు అదుపు
చేయడంలో టిటిడి విఫలం మృతుల్లో ఐదుగురు
మహిళలు ఎపి సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
మన తెలంగాణ/హైదరాబాద్ :...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్ లో భక్తులు వేచి చూడకుండా నేరుగా తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుంటున్నారు. ఇక, మంగళవారం శ్రీవారిని 62,566...
శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లిన 108 వాహనం: ఇద్దరు మృతి
తిరుపతి: కాలినడకన వెళ్తున్న శ్రీవారి భక్తులపైకి అంబులెన్స్ దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామ శివారులో జరిగింది. కొంత మంది శ్రీవారు భక్తులు...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. డైరెక్ట్ గా శ్రీవారి దర్శనం
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్ లో భక్తులు వేచి చూడకుండా నేరుగా తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుంటున్నారు. కాగా, బుధవారం శ్రీవారిని...
15న శబరిమలలో మకరజ్యోతి దర్శనం
ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈనెల 15 న నిర్వహించనున్న “మకరవిలక్కు” ( మకరజ్యోతి) దర్శనం పండగకు భారీ ఎత్తున శరవేగంగా ఏర్పాట్లు పూర్తికావచ్చాయని ఆలయ అధికారులు వెల్లడించారు ....
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. గురువారం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 8 కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని...
అమరావతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన టిటిడి ఇఒ జె.శ్యామలరావు
ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వద్ద వున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మగళవారం టిటిడి ఇఒ జె.శ్యామల రావు సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామి...
న్యూ ఇయర్.. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదగిరిగుట్ట, కీసర, వేములవాడ...
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. న్యూ ఇయర్ సందర్భంగా బుధవారం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 8 కంపార్టుమెంట్...
వారానికి నాలుగు సిఫార్సు లేఖలు..
టిటిడి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలకు
అనుమతి ఇస్తున్నట్టు లేఖ రాసిన ఎపి సిఎం చంద్రబాబు
ఎపి సిఎంకు కృతజ్ఞతలు తెలిపిన సిఎం రేవంత్, మంత్రి కొండా సురేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారిని దర్శనానికి 6 గంటల సమయం
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. సోమవారం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఒక కంపార్టుమెంట్ లోనే భక్తులతో వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్...
క్యూలైన్ గ్రిల్స్లో ఇరుక్కున్న బాలుడి తల
దర్శనం క్యూలైన్ గ్రిల్స్లో బాలుడి తల ఇరుక్కుపోయిన ఘటన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం చోటుచేసుకుంది. వారి దర్శనార్ధం హైదరాబాద్లోని బోడుప్పల్కు చెందిన భక్తులు కుటుంబంతో పాటు యాదగిరిగుట్టకు వచ్చారు. స్వామి...
తిరుమలలో భక్తుల రద్దీ.. అన్ని కంపార్టుమెంట్లు ఫుల్
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు...
రాష్ట్రంలో ఏఏ కులాలు బిసిల్లో
తెలంగాణలో బిసిల్లో అనేక కులాలు ఉన్నాయి. ఈ కులాలను ఏ, బి, సి, డి, ఈ గ్రూపులుగా విభజించారు.
గ్రూపు ఏలో
గ్రూప్- ఏలో సంచార తెగలు తదితర కులాలకు చెందిన వాళ్లు ఉంటారు.
గ్రూప్- బిలో...
శబరిమలలో మండల పూజ
శబరిమల అయప్పస్వామి ఆలయంలో గురువారం శుభప్రదమైన మండలపూజ జరిగింది. దీంతో 41 రోజులపాటు సాగిన వార్షిక తీర్థయాత్ర తొలి విడత ముగిసింది. భక్తిప్రపత్తులతో మండల పూజను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి నిర్వహించారు.గమనించాల్సిన...
తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం..
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 24 కంపార్టుమెంట్లు...
జనవరి 9 న వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ
తిరుమల శ్రీవారి ఆలయంంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో జె. శ్యామలరావు...