Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 14 కంపార్టుమెంట్లు...
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 28 కంపార్టుమెంట్లు...
తిరుమలలో భక్తలు రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని...
హుండీలో జారిపడ్డ ఐఫోన్
ఆలయాల్లో హుండీలో భక్తులు కానుకలు సమర్పిస్తుంటారు. అవన్నీ దేవుడికే చెందుతాయి. ఇది సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే తమిళనాడు లోని ఓ ఆలయంలో దేవుడి దర్శనానికి వెళ్లిన వ్యక్తి హుండీలో డబ్బులు వేస్తుండగా, అతడి...
శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం..
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 16 కంపార్టుమెంట్లు...
46 ఏళ్ల తరువాత ఆలయం పునఃప్రారంభం
46 ఏళ్ల పాటు మూతపడి క్రితం వారం తిరిగి తెరచుకున్న సంభల్లోని ఖగ్గు సరాయ్ ప్రాంతంలో భస్మ శంకర్ ఆలయంలో హనుమంతునికి పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో మంగళవారం వచ్చారు. హనుమంతునికి...
23న వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్లు విడుదల
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో జె.శ్యామలరావు అదనపు...
తిరుమలలో రద్దీ.. 18 కంపార్టుమెంట్లలో భక్తుల ఎదురుచూపులు..
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కూడా వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 18...
కుంభమేళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ప్లాస్టిక్ రహితంగా కుంభమేళాగా జరుపుకోవాలి
యూపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు తానూ పాల్గొంటాను
: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ః దేశం నుంచే కాకుండా పలు ఇతర దేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో...
భక్తులతో పోటెత్తిన యాదగిరిగుట్ట
స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
స్వామివారి నిత్యరాబడి రూ.57.65 లక్షలు
మనతెలంగాణ/యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు....
తిరుమల భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి ఎంత సమయమంటే?
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడంతో వెంకన్నను దర్శించుకునేందుకు తిరుమలకు పెద్ద ఎత్తున్న భక్తులు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని...
కొమురవెల్లి మల్లన్న జాతరకు భారీ ఏర్పాట్లు
సిద్దిపేట జిల్లా చేర్యాలలోని శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతరలను తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవోపేతంగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు....
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల ధాటికి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. 2వ ఘాట్...
తిరుమలలో భారీ వర్షం..
తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. తిరుమల కొండపై బుధవారం ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా...
తిరుమలలో భక్తు రద్దీ సాధారణం..
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 15 కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్...
తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతంపై సిఎం చంద్రబాబు అభినందనలు
తిరుపతి: తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడం పట్ల ఎపి సిఎం ఎన్ చంద్రబాబు నాయుడు సోమవారం టిటిడిని అభినందించారు. X వేదికపై తన అభినందనలను పోస్ట్ చేస్తూ, “తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి...
తిరుమలలో భక్తుల రద్దీ..వెంకన్న దర్శనానికి 13 గంటలు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా ఉంది. ఆదివారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 24 కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్...
మంత్రి కొండా సురేఖ స్పష్టీకరణ
వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి భక్తులు సమర్పించే కోడెలు అక్రమంగా విక్రయించినట్లు వస్తున్న వార్తలపై రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టీకరణ ఇచ్చారు. రాజన్న కోడెలు అక్రమ...
మంత్రి కొండా సురేఖను బర్తఫ్ చేయాలని బిజెపి నాయకుల డిమాండ్!
వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించే రాజన్న కోడెలు పక్కదారి పడుతున్నాయని ఆరోపిస్తూ శనివారం బిజెపి నాయకులు ఈఓ ఛాంబర్ ముందు భైఠాయించి నిరసన ప్రదర్శించారు. కోడెలు పక్కదారి పట్టించడంలో కీలక...
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా
మహాకుంభ్ 2025ని భారత సాంస్కృతిక ఐక్యతకు ప్రపంచ చిహ్నంగా మార్చాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటోంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సారథ్యంలో...