Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న మహేశ్ బాబు కుటుంబ సభ్యులు
తిరుపతి: సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార అలిపిరి నుంచి నడక మార్గంలో...
సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట: ఏడుగురు మృతి
పాట్నా: సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మృతి చెందిన సంఘటన బిహార్లోని జెహానాబాద్ జిల్లా మగ్ధుంపూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సిద్ధనాథ్ ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతుండగా...
తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24...
నీట మునిగిన భద్రాద్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాచలంలోని రామాలయం పడమర మెట్ల...
యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నెల రోజుల హుండీ ఆదాయం రూ.2,66,68,787 వచ్చినట్లు ఆలయ ఇఒ భాస్కర్రావు తెలిపారు. బుధవారం యాదాద్రి కొండ కింద గల వ్రత మండపంలో నారసింహుడి హుండీ ఆదాయం లెక్కింపు...
వయోవృద్ధుల దర్శనం పై ఆ వార్తలను నమ్మకండి: టిటిడి
తిరుమల: వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని టిటిడి తెలిపింది. ఇవి పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు...
తిరుమల వెంకన్న దర్శనానికి 8 గంటలు..
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...
తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం..
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వేచి...
TCSS ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం (21 జూలై 2024) మధ్యాహ్నం అత్యంత వైభవంగా జరిగాయి. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూరులో...
12 జ్యోతిర్లింగ రామ కథా యాత్రపై డాక్యుమెంటరీ
ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు 2024 జూలై 21న గురు పూర్ణిమ శుభ సందర్భంగా రెండు ఆకర్షణీయమైన కొత్త పుస్తకాలతో పాటు ఆకట్టుకునే రీతిలో ఒక డాక్యుమెంటరీ చిత్రంను విడుదల చేశారు....
‘కన్వర్ యాత్ర’ పై యూపీ, ఉత్తరాఖండ్, ఎంపీ లకు సుప్రీంకోర్టు నోటీసులు! ?
న్యూఢిల్లీ: కన్వర్ యాత్ర(కావడి యాత్ర) అనేది శివ భక్తులు ఏడాదికోసారి చేసే యాత్ర. ఈ యాత్రలో ‘కన్వరియాస్’(కావడులు) లేక ‘భోలే’ లను భుజాలపై పవిత్ర యాత్రికులు మోసుకెళుతుంటారు. హిందూ భక్తులు ఈ యాత్రను...
ముగిసిన మహంకాళి బోనాల జాతర
హైదరాబాద్: సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ఘనంగా ముగిశాయి. కాగా మాతంగి స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి శివమెత్తి భవిష్యవాణి తెలిపింది. భవిష్యత్తులో ఏమి జరుగనుందో తెలుసుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు....
ప్రమాదపుటంచుల్లో రామప్ప దేవాలయం
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ముంపు పొంచి ఉందా? యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత కూడా రామప్ప అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోవడం లేదా అంటే అవుననే స్థానికులు...
ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న సిఎం
హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి సిఎం పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజల్లో...
గోదావరి ఉగ్రరూపం
మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం 20 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రం...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...
ట్రాక్టర్ ను ఢీకొట్టి… లోయలో పడిన బస్సు: ఐదుగురు మృతి
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి హైవే ఎక్స్ ప్రెస్ పై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో రెండు వాహనాలు 20 అడుగుల లోతుగల...
46 ఏండ్లకు తెరుచుకునే తలుపులు
సముద్రతీరంలోని పూరీ క్షేత్రంలో జగన్నాథుడి రహస్య రత్నభాండాగారం తలుపులు ఆదివారం తిరిగి తెరుచుకోనున్నాయి. ఇందుకోసం ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఈ రత్న భండార్లో ఎంతటి విలువైన నగల...
తిరుమల వెంకన్న దర్శనం కోసం భక్తుల పడిగాపులు
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు బుధవారం భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు...
బల్కంపేటలో తోపులాట: అధికారులపై మంత్రి పొన్నం అసహనం
మన తెలంగాణ/అమీర్పేట: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భారీ ఎత్తున భక్తులు తరలిరావడంతో వేదిక వద్ద తోపులాట చోటుచేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిలు ఆలయం వద్దకు...