Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో 42 శాతం బిసి రిజర్వేషన్లకు కేంద్రం మద్దతు తెలుపాలి
నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం తెచ్చాం
ఏడాదిలో 69 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
అభాగ్యుల అభ్యున్నతిలో తెలంగాణ రోల్ మోడల్ -
డెహ్రాడూన్ చింతన్ శివిర్లో మంత్రులు పొన్నం, సీతక్క
మన తెలంగాణ /...
జనాభా ఆధారంగా రిజర్వేషన్లు: దామోదర
హైదరాబాద్: సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణపై అనుకూలంగా ఉన్నామన్నారు. కుల వ్యవస్థ దేశాన్ని వీక్...
రైతులను శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం: జిష్ణుదేవ్వర్మ
హైదరాబాద్: మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉందని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ తెలిపారు. అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు వేస్తోందని ప్రశంసించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి...
బిసి అభ్యర్థులకు కెసిఆర్ మద్దతు ఇవ్వాలి: జాజుల
బిసి అభ్యర్థులకు మద్దతిచ్చి మీ విశ్వసనీయత నిలుపుకోండి
: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరుతూ కెసిఆర్కు జాజుల లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిసి అభ్యర్థులైన నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ...
మహారాష్ట్రలో లవ్ జిహాద్పై కమిటీ
ముంబై : ప్రేమ (లవ్ జిహాద్) పేరుతో సాగుతున్న మతమార్పిడులను అడ్డుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీ వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. బలవంతపు...
మాదకద్రవ్యాలే తీవ్ర సమస్య
‘మాదకద్రవ్యాల అక్రమ రవాణా, జాతీయ భద్రత’ అంశంపై 2022 అక్టోబర్ 8న గౌహతిలో ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, పోలీస్ డైరెక్టర్ జనరల్స్ (డిజిపిల) సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోం...
ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ… ఇదే.. మోడీ రహస్య ఎజెండా
దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలి కుటుంబ నియంత్రణను అమలు
చేసినందుకు ఈ రాష్ట్రాలను శిక్షిస్తారా? వ్యతిరేకించకపోతే ఇప్పుడున్న
పార్లమెంట్ స్థానాలకే ఎసరు రాష్ట్రాల హక్కులను హస్తగతం చేసుకునేందుకు
కేంద్రం పావులు యుజిసి...
42 శాతం బిసి రిజర్వేషన్లకు సానుకూలం
బిసి సంఘాలు, మేధావుల సూచనలను
సిఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం
అవి అమలు అయ్యేలా కృషి చేస్తాం
బిసి సంఘాలు, మేధావులతో మంత్రి
పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు
కె.కేశవరావు సమావేశం బిసి నేతల
అనుమానాలను...
కుల గణనపై అనుమానాలున్నాయి… రీసర్వే చేయించాలి
సామాజిక, బిసి, ప్రజాసంఘాల జెఎసి
మన తెలంగాణ / హైదరాబాద్ : కులగణన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీల జనాభాను తగ్గించి, కేవలం ఓసి కులాల జనాభాను అధికంగా చూపించడం...
దళితుల దరికి చేరని బడ్జెట్
గతవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలతో దళితులను కూడా నిరాశ పరిచింది. గత పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం అనుసరించి దళిత వ్యతిరేక...
పోస్ట్ మోడర్నిజం ఆంగ్ల-తెలుగు సాహిత్యాలపై ప్రభావం
పోస్ట్ మోడర్నిజం, 20వ శతాబ్దం మధ్య భాగంలో ఉద్భవించిన సాంస్కృతిక, బౌద్ధిక ఉద్యమం. ఈ ఉద్యమం సాహిత్యాన్ని విప్లవాత్మకంగా మా ర్చింది. అనాదిగా వాడుకలో ఉన్న స్థాపిత నియమ, నిబంధనలు, సంప్రదాయాలు, అలాగే...
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి: ద్రౌపది ముర్మూ
ఢిల్లీ: దేశ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా...
పిసాతోనే గిరిజన సాధికారత
ఐదవ షెడ్యూల్ ప్రాంతం పరిధిలోని భూములు, సహజ వనరులు, అటవీ సంపదతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, అక్రమ మైనింగ్, భూగర్భగనులు, సంఘాలు, వ్యాపారాలు, ఇతరత్రా అభివృద్ధి కార్యాక్రమాలన్నీ పిసా చట్టం...
67 శాతం మంది మురుగునీటి, సెప్టిక్ ట్యాంక్ కార్మికులు ఎస్సిలే
దేశంలో మురుగునీటి, సెప్టిక్ ట్యాంక్ కార్మికుల్లో 67 శాతం మందికి పైగా షెడ్యూల్డ్ కులం (ఎస్సి) కేటగరీకి చెందినవారేనని అధికారిక డేటా వెల్లడించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి...
విధ్వంసం నుంచి వికాసం వైపు…
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు..
బిజెపిలో నలుగురు, బిఆర్ఎస్లో ముగ్గురు మూడుముక్కలాట
ఆయా పార్టీల్లో కుర్చీల గొడవెక్కువ
అధ్యక్ష కుర్చీ కోసం బిజెపి, బిఆర్ఎస్లో అంతర్గత పోరు..
కిషన్రెడ్డి, బండి సంజయ్లు ఎడముఖం, పెడముఖం
కవిత, కెటిఆర్లు...
గంట సేపు నజ్మా హెప్తుల్లాను నిరీక్షణలో పెట్టిన సోనియా గాంధీ
బెర్లిన్ నుంచి నజ్మా ఫోన్ కాల్కు సోనియా స్పందన తీరు
‘మేడమ్ బిజీ’ అని సిబ్బంది సమాధానం
ఆత్మకథలో నజ్మా హెప్తుల్లా వెల్లడి
న్యూఢిల్లీ : నజ్మా హెప్తుల్లా 1999లో అంతర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) అధ్యక్షురాలిగా...
భారత రాజ్యాంగం.. సజీవ, ప్రగతిశీలక పత్రం: రాష్ట్రపతి
న్యూఢిల్లీ : భారత రాజ్యాంగం సజీవ, ప్రగతిశీలక పత్రం అని, దాని ద్వారానే మనం సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్షాలు సాధించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన...
హామీలన్నీ అమలు
ప్రభుత్వం ఏర్పడిన 10నెలల్లోనే
50వేల ఉద్యోగాలు ఇచ్చాం
ఇచ్చిన మాట ప్రకారం 25రోజుల్లో
22లక్షల మంది రైతులకు
రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం
అర్హులైన లబ్ధిదారులకు రూ.500లకే
గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం
50లక్షల మందికి 200 యూనిట్ల...
రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తాం
జనాభా నిష్పత్తి ప్రకారం దేశ సంపద పంచడానికే కులగణన
తెలంగాణ కులగణన దేశానికే రోల్మోడల్ దేశం ఆర్థికంగా
అభివృద్ధి చెందాలంటే కులవివక్ష ఉండరాదు అంటరానితనం
భారత్లో తప్ప మరెక్కడా లేదు కులగణన గురించి నేను చెబుతుంటే
దేశాన్ని విభజిస్తున్నానని...
బిసిలకు దక్కాల్సిన రిజర్వేషన్లు అందించడానికే కులగణన
ఇది చరిత్రాత్మకం : సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కులగణనను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు సామాన్యుల నుం చి సూచనలు తీసుకోవడానికి రాహుల్గాంధీ నేరు గా రాష్ట్రానికి రావడం...