Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
మెగా అభిమానులకు సారీ… నేను ఆ తప్పు చేయలేదు: డైరెక్టర్ విజయ్
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులందరికీ డైరెక్టర్ విజయ్ కనకమేడల క్షమాపణలు తెలిపారు. తాము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్...
‘కారు’ కోసం ఆ ముగ్గురి పోరు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బహుశా 2016లో భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత ఒక తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ రాజకీయ వారసుడు ఎవరని అడిగితే ఇంకెవరు...
రిజర్వేషన్లపై కులగణన ప్రభావం
భారత దేశంలో బ్రిటిష్ పాలనా కాలం నుండే జనాభాను లెక్కించడం మొదలైంది. 1881లో మొదలైన జనగణన ప్రతి పదేళ్ళకోసారి లెక్కించడం జరుగుతున్నది. 1931 జనగణన వరకు కులాల వివరాల్ని కూడా సేకరించేవారు. స్వాతంత్య్రం...
కులగణన: ఆవశ్యకత, సవాళ్లు
భారత దేశంలో కులగణన ఎప్పుడూ ఒక వేడి చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత దేశంలో అన్ని కులాల సమగ్ర గణన జరగలేదు. 1951 నుండి 2011 వరకు జరిగిన జనాభా...
ఇది రైజింగ్ తెలంగాణ
భారత్ సమ్మిట్ను ప్రతిష్ఠాత్మకంగా
నిర్వహిస్తున్నాం సమ్మిట్ ద్వారా
పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం
కాంగ్రెస్ మూల సిద్ధాంతాల
ఆధారంగానే సదస్సు : భట్టి
శుక్రవారం నాటి కార్యక్రమాలన్నీ
నేటికి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇది రైజింగ్ తెలంగాణ అని...
బ్రాహ్మణులంటే మరీ ఇంత చులకనా
బాలీవుడ్ ప్రముఖుడు కాశ్యప్పై ఎదురుదాడులు
న్యూఢిల్లీ / ముంబయి: అయిన దానికి కాని దానికి బ్రాహ్మణులను కించపర్చడం ఈ రోజుల్లో వేలం వెర్రి అయిందని పలువురు ప్రముఖులు స్పందించారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ,...
హామీలను పక్కనపెట్టి అడవుల్లోకి బుల్డోజర్లు
ప్రకృతిని నాశనం చేసే పనిలో తెలంగాణ
ప్రభుత్వం రాష్ట్ర సర్కార్పై ప్రధాని మోడీ
తీవ్ర విమర్శలు వక్ఫ్ చట్టాన్ని తన
స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చిందని ఆగ్రహం
వందలాది మంది ముస్లిం...
స్ఫూర్తిదాతలకే స్ఫూర్తి
దేశ పురోభివృద్ధికి ప్రతిబంధకాలు అయిన అవిద్య, అజ్ఞానం, మూఢనమ్మకాలు, నిచ్చెనమెట్ల కులవ్యవస్థ రూపుమాపడానికి, అసమానతలు లేని సమాజాన్ని రెండు వందల సంవత్సరాల కిందట కాంక్షించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆయన భారత...
తెలంగాణలో 42 శాతం బిసి రిజర్వేషన్లకు కేంద్రం మద్దతు తెలుపాలి
నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం తెచ్చాం
ఏడాదిలో 69 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
అభాగ్యుల అభ్యున్నతిలో తెలంగాణ రోల్ మోడల్ -
డెహ్రాడూన్ చింతన్ శివిర్లో మంత్రులు పొన్నం, సీతక్క
మన తెలంగాణ /...
జనాభా ఆధారంగా రిజర్వేషన్లు: దామోదర
హైదరాబాద్: సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణపై అనుకూలంగా ఉన్నామన్నారు. కుల వ్యవస్థ దేశాన్ని వీక్...
రైతులను శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం: జిష్ణుదేవ్వర్మ
హైదరాబాద్: మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉందని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ తెలిపారు. అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు వేస్తోందని ప్రశంసించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి...
బిసి అభ్యర్థులకు కెసిఆర్ మద్దతు ఇవ్వాలి: జాజుల
బిసి అభ్యర్థులకు మద్దతిచ్చి మీ విశ్వసనీయత నిలుపుకోండి
: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరుతూ కెసిఆర్కు జాజుల లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిసి అభ్యర్థులైన నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ...
మహారాష్ట్రలో లవ్ జిహాద్పై కమిటీ
ముంబై : ప్రేమ (లవ్ జిహాద్) పేరుతో సాగుతున్న మతమార్పిడులను అడ్డుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీ వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. బలవంతపు...
మాదకద్రవ్యాలే తీవ్ర సమస్య
‘మాదకద్రవ్యాల అక్రమ రవాణా, జాతీయ భద్రత’ అంశంపై 2022 అక్టోబర్ 8న గౌహతిలో ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, పోలీస్ డైరెక్టర్ జనరల్స్ (డిజిపిల) సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోం...
ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ… ఇదే.. మోడీ రహస్య ఎజెండా
దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలి కుటుంబ నియంత్రణను అమలు
చేసినందుకు ఈ రాష్ట్రాలను శిక్షిస్తారా? వ్యతిరేకించకపోతే ఇప్పుడున్న
పార్లమెంట్ స్థానాలకే ఎసరు రాష్ట్రాల హక్కులను హస్తగతం చేసుకునేందుకు
కేంద్రం పావులు యుజిసి...
42 శాతం బిసి రిజర్వేషన్లకు సానుకూలం
బిసి సంఘాలు, మేధావుల సూచనలను
సిఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం
అవి అమలు అయ్యేలా కృషి చేస్తాం
బిసి సంఘాలు, మేధావులతో మంత్రి
పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు
కె.కేశవరావు సమావేశం బిసి నేతల
అనుమానాలను...
కుల గణనపై అనుమానాలున్నాయి… రీసర్వే చేయించాలి
సామాజిక, బిసి, ప్రజాసంఘాల జెఎసి
మన తెలంగాణ / హైదరాబాద్ : కులగణన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీల జనాభాను తగ్గించి, కేవలం ఓసి కులాల జనాభాను అధికంగా చూపించడం...
దళితుల దరికి చేరని బడ్జెట్
గతవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలతో దళితులను కూడా నిరాశ పరిచింది. గత పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం అనుసరించి దళిత వ్యతిరేక...
పోస్ట్ మోడర్నిజం ఆంగ్ల-తెలుగు సాహిత్యాలపై ప్రభావం
పోస్ట్ మోడర్నిజం, 20వ శతాబ్దం మధ్య భాగంలో ఉద్భవించిన సాంస్కృతిక, బౌద్ధిక ఉద్యమం. ఈ ఉద్యమం సాహిత్యాన్ని విప్లవాత్మకంగా మా ర్చింది. అనాదిగా వాడుకలో ఉన్న స్థాపిత నియమ, నిబంధనలు, సంప్రదాయాలు, అలాగే...
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి: ద్రౌపది ముర్మూ
ఢిల్లీ: దేశ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా...