Friday, June 27, 2025

మంత్రి పదవి రావడం కొందరు తట్టుకోలేకపోతున్నారు: సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొన్ని రాజకీయ పార్టీలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ములుగు మావోయిస్టుల లేఖపై సీతక్క స్పందించారు. లేఖ మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిందా లేదా అంశంపై స్పష్టత లేదని చెప్పారు. తనకు మంత్రి పదవి  రావడాన్ని కొందరు తట్టకోలేకపోతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు చాలా కుట్రలు చేశారని, గిరిజనులను చిత్రహింసలకు (Tribals tortured) గురిచేసిన పార్టీ బిఆర్ఎస్ అని సీతక్క మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News