Wednesday, September 17, 2025

నెల్లూరులో ఇంట్లోకి దూసుకెళ్లిన వ్యాన్: దంపతుల మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మేశ్వరం గ్రామంలో మినీ వ్యాను అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లడంతో దంపతులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు వెంకటేశ్వర్లు, స్వర్ణలత అని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News