Monday, August 25, 2025

జనవరి 23 నుండి తిరుపతిలో ఏరోజుకారోజు ఎస్ ఎస్ డి టోకెన్లు

- Advertisement -
- Advertisement -

తిరుమల: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టిటిడి గతంలో మాదిరిగానే జనవరి 23వ తారీకు నుండి ఏ రోజు కా రోజు ఎస్ ఎస్ డి టోకెన్లను అందించనుంది. ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే ఎస్ ఎస్ డి టోకెన్లను పొందవచ్చు. టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News