Tuesday, June 17, 2025

‘తెలంగాణ తెలుగు మాస పత్రిక’ ప్రధాన సంపాదకులుగా సుబ్రమణ్య శాస్త్రి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ‘తెలంగాణ తెలుగు మాస పత్రిక’కు ప్రధాన సంపాదకులుగా కె. సుబ్రమణ్య శాస్త్రిని ప్రభుత్వం నియమించింది. శనివారం సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ అశోక్‌ రెడ్డి ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆయన నియమాకం నేటి నుంచి అమలుల్లోకి వస్తుందని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News