Sunday, June 29, 2025

పూర్ణచంద్రనాయక్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్వేచ్ఛ ప్రియుడు పూర్ణచంద్రనాయక్‌ ను చిక్కడపల్లి పోలీసుల అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. స్వేచ్ఛ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, మొబైల్‌ ఫోన్స్‌ పోలీసులు రికవరీ చేస్తున్నారు. స్వేచ్ఛ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పూర్ణచంద్రను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పూర్ణచంద్ర నాయక్ వేధించడంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని స్వేచ్ఛ తల్లిదండ్రులు, ఆమె కూతురు ఆరోపణలు చేసిన విషయం తెలిసింద. స్వేచ్ఛ భర్తతో విడాకుల తీసుకున్న తరువాత పూర్ణచంద్రనాయక్ తో సహజీవనం చేస్తోంది. స్వేచ్ఛకు 14 ఏళ్ల కూతురు కూడా ఉంది. స్వేచ్ఛ కూతురును కూడా పూర్ణచంద్ర నాయక్ వేధించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అతడిపై పోక్సో యాక్టు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News