Friday, September 12, 2025

విశాఖలో టిడిపి వర్సెస్‌ జనసేన బాహాబాహీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖలో టిడిపి వర్సెస్‌ జనసేన కార్యకర్తలు బాహాబాహీ అనుకున్నారు. మంత్రి నారాయణ సమీక్షా సమావేశంలో ఇరుపార్టీల నేతల వాగ్వాదం చేసుకున్నారు. అధికారుల పోస్టింగ్‌లలో తమ సిఫార్సులకు
ప్రాధాన్యం ఇవ్వాలన్న స్థానిక జనసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మరి తమ పరిస్థితేంటని టిడిపి ఇన్‌చార్జీలు ప్రశ్నించారు. టిడిపి ఇన్‌చార్జీల పెత్తనం తగ్గించాలని జనసేన డిమాండ్ చేయడంతో టిడిపి నేతలు గండిబాబ్జి, నాగేశ్వరరావు
అభ్యంతరం తెలిపారు. ఎంఎల్ఎ విజయ్‌, ఇన్‌చార్జ్ నాగేశ్వరరావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఉంటుందన్న పల్లా శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News