Wednesday, September 17, 2025

రోహిత్ ఔట్

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 21 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 56 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 14 పరుగులు చేసి సోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఓలీపోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్ (34), శుభ్‌మన్ గిల్(08) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్ 1-0తో ఈ సిరీస్‌లో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News