Saturday, September 13, 2025

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన తహశీల్దార్

- Advertisement -
- Advertisement -

ఏన్కూర్ : ఏన్కూర్ మండలం భద్రుతండాకు చెందిన బాణోత్ రామకృష్ణ తన తల్లి బుజ్జి పేరు మీద వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని తన పేరు మీదకు ఎక్కించుకొనుటకు ఏన్కూర్ తహశీల్దార్ ఖాసింను సంప్రదించాడు. అయితే తనకు లంచంగా రూ.3000లు ఇవ్వాలని తహశీల్దార్ డిమాండ్ చేయటంతో రామకృష్ణ ఎసిబి అధికారులను ఆశ్రయించటంతో గురువారం తహశీల్దార్ ఖాసీం వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News