Tuesday, September 16, 2025

ఉప్పల్ లో భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ మండలం న్యూ భరత్ నగర్ లో శుక్రవారం ఉదయం భార్యను భర్త హత్య చేశాడు. ఒడిస్సాకు చెందిన ప్రదీప్ భోలా తన భార్య మధుస్మితను హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News