Friday, July 18, 2025

మంత్రి వివేక్ కు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్: సంగారెడ్డి జిల్లాలో నర్సాపూర్ లో మంత్రి వివేక్ కు ప్రమాదం తప్పింది. ముందు వెళ్తున్న ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో ఒకదానితో ఒకటి నాలుగు కార్లు ఢీకొన్నాయి. కార్ల ముందు భాగం నుజ్జునుజ్జుగా మారింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో కార్యకర్తలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News