Tuesday, August 26, 2025

తన భద్రతకు ముప్పంటూ బెంగాల్ గర్నర్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: పోలీసులతో తన భద్రతకు ముప్పు ఉందని బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్ ఛార్జీ అధికారి, ఆయన టీమ్ వల్ల నా భద్రతకు ముప్పు ఉంది. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సమాచారం ఇచ్చాను. కానీ ఇంత వరకు చర్యలు లేవు’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News