Tuesday, September 16, 2025

భర్తను భవనం పైనుంచి తోసేసిన భార్య?

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలిం నగర్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మహాత్మా గాంధీ నగర్ బస్తీలో రామస్వామి అనే వ్యక్తి భవనం మీద నుంచి కింద పడ్డాడు. భార్య తోసేయడంతోనే కిందపడ్డాడని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. మద్యం మత్తులో కింద పడ్డాడు అని భార్య చెబుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News