- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాల్లోని నాగార్జున సాగర్ రహదారిపై కారును బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హైదరాబాద్కు చెందిన రాఘవేంద్ర, సాయితేజ, పవన్గా గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఏడుగురు స్నేహితులు నాగార్జునసాగర్లోని వైజాగ్ కాలనీకి విహారానికి వెళ్లారు. రోడ్డు పై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.
- Advertisement -