- Advertisement -
అమరావతి: ప్రతి ఒక్కరి దిన చర్యలో యోగా ఒక భాగం కావాలని ఎపి రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. జీవితంలో యోగా భాగమైనప్పుడే ఆనందకర జీవితం సాధ్యం అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మన్యం జిల్లా వెంగళరాయ సాగర్ ఏనుగుల కొండ (Vengalaraya Sagar Elephant Hill) వద్ద యోగాంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుందని తెలియజేశారు. రోగాలు రాకుండా నియంత్రించే శక్తి యోగాకు ఉందని, ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే యోగాడేలో అందరూ భాగస్వాములు కావాలని సంధ్యారాణి కోరారు.
- Advertisement -