Saturday, July 27, 2024

మిర్యాలగూడ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం దుర్గానగర్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News